Tv424x7
Andhrapradesh

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో త్వరలో నంద్యాల – చైన్నై బస్సు సర్వీసు ప్రారంభం

నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవ, సూచన మేరకు నంద్యాల నుండి చైన్నై వెళ్లే ప్రయాణికుల అవసరం దృష్ట్యా రోజు నంద్యాల డిపో నుండి చైన్నై బస్సు సర్వీసు ప్రారంభించుటకు RTC అధికారులు అంగీకారం తెలిపారు. ఈ బస్సు సర్వీసు త్వరలో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు.

Related posts

జగనన్నా పాలనలో.. ఊరు మారింది..

TV4-24X7 News

భారీ విగ్రహాలు పెడితే కడుపు నిండదు.. గణతంత్ర వేడుకల్లో సర్కార్‌పై షర్మిల విసుర్లు

TV4-24X7 News

విశాఖ గీతం వైద్య కళాశాలలో దారుణం!!

TV4-24X7 News

Leave a Comment