Tv424x7
Andhrapradesh

అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడ:గవర్నర్ అబ్దుల్ నజీర్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను భద్రతా సిబ్బంది వెంటనే విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి తరలించారు..అక్కడి వైద్యులు గవర్నర్ కు చికిత్స అందిస్తున్నారు. గవర్నర్ అనారోగ్యానికి కారణాలు ఏంటన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

TV4-24X7 News

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

TV4-24X7 News

గీతా ప్రచార సాధకులు గీతా గాన గంధర్వ ఎండూరి కృష్ణమూర్తి కి ఘన సన్మానం

TV4-24X7 News

Leave a Comment