Tv424x7
Andhrapradesh

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి అక్కడికక్కడే మృతి

చిత్తూరు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది..అన్నమయ్య జిల్లాలోని పీలేరులో బుధవారం సాయంత్రం జరిగింది.పీలేరు- కలికిరి మార్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Related posts

ఈ నెల 18న “స్పందన” కార్యక్రమం తాత్కాలిక రద్దు !** *జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

TV4-24X7 News

సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

TV4-24X7 News

ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల

TV4-24X7 News

Leave a Comment