Tv424x7
National

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి

బీజాపూర్‌: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు..ఘటనాస్థలిలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూజారి కంకేర్‌లోని కర్రిగుట అడవుల్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్‌కౌంటర్‌పై సమాచారం ఇచ్చారు..

Related posts

సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?

TV4-24X7 News

ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

TV4-24X7 News

ఇండియాలో ప్రవేశించిన చైనా అంతు చిక్కని వ్యాధి,

TV4-24X7 News

Leave a Comment