Tv424x7
Andhrapradesh

జగన్ మీద రాళ్ల దాడి కేసులో సీపీ కాంతి రాణా వివరణ

విజయవాడలో 22 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగిందిఘటన జరిగిన రోజు 1400 మంది బందోబస్తు ఏర్పాటు చేశాంతగిన రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశాంరూప్ టాప్ బస్సులో సీఎం వెళ్తున్న సమయంలో విద్యుత్ నిలిపివేశారువిద్యుత్ నిలిపివేత ప్రొటోకాల్ ప్రకారం చేస్తారుస్కూల్ పక్కనుంచి ఓ వ్యక్తి రాయితో దాడి చేశాడు8 ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నాం.

Related posts

ఎన్నికల హింసపై సిట్.. రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలి: సీఈసీ

TV4-24X7 News

ఇవాళ ఉ.10 గంటలకు రూ.300 టికెట్ల విడుదల

TV4-24X7 News

ఓగులపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పడంతో పలువురికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

Leave a Comment