విజయవాడలో 22 కిలోమీటర్ల వరకు ర్యాలీ జరిగిందిఘటన జరిగిన రోజు 1400 మంది బందోబస్తు ఏర్పాటు చేశాంతగిన రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశాంరూప్ టాప్ బస్సులో సీఎం వెళ్తున్న సమయంలో విద్యుత్ నిలిపివేశారువిద్యుత్ నిలిపివేత ప్రొటోకాల్ ప్రకారం చేస్తారుస్కూల్ పక్కనుంచి ఓ వ్యక్తి రాయితో దాడి చేశాడు8 ప్రత్యేక బృందాలతో విచారణ జరుపుతున్నాం.
