Tv424x7
Andhrapradesh

జగన్ పై రాయి దాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

విజయవాడ: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ ముగిసింది..నిందితుడి తరఫు న్యాయవాది సలీం కౌంటర్‌ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది..

https://youtu.be/bL-cM65cgt8?si=XnrPStuGp7p3vl86

Related posts

మీచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయినరైతులను ఆదుకోవాలి..!- ఎపి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు నారుపల్లె జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్

TV4-24X7 News

చెన్నై, కాంచీపురం జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

TV4-24X7 News

Leave a Comment