Tv424x7
Andhrapradesh

విస్తృతంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి ND విజయ జ్యోతి

కడప/బద్వేలు :కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు సుందరయ్య కాలనీ, కమలమ్మ నగర్ లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అచ్యుతరాజు,కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామిరెడ్డి, జకరయ్య , అంజి , ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరియు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.

Related posts

వైసీపీ, తెలుగుదేశం చెందిన 90 మందిని అరెస్ట్

TV4-24X7 News

కలెక్టర్ కి వినతి పత్రాన్ని సమర్పించిన కార్పొరేటర్ బీసేట్టి వసంత లక్ష్మి

TV4-24X7 News

వివేకా కేసు.. సుప్రీంలో సునీత మరో పిటిషన్‌

TV4-24X7 News

Leave a Comment