Tv424x7
Andhrapradesh

వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది!

ఏపీ : కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈఏడాది వజ్రాల కోసం జనం తరలి వచ్చారు.

Related posts

ప్రభుత్వ కాలేజీల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

TV4-24X7 News

షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు..

TV4-24X7 News

శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతుల ఆగ్రహం

TV4-24X7 News

Leave a Comment