Tv424x7
Andhrapradesh

వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది!

ఏపీ : కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడి ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెదుకుతున్నారు. గతేడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈఏడాది వజ్రాల కోసం జనం తరలి వచ్చారు.

Related posts

స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు – టిటిడి ఛైర్మెన్ బీ ఆర్ నాయుడు

TV4-24X7 News

TDP అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి

TV4-24X7 News

15 ఏళ్లకే స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి మాలశ్రీ

TV4-24X7 News

Leave a Comment