Tv424x7
Andhrapradesh

నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 12 టీఎంసీలు

నాగార్జున సాగర్​ నుంచి ఏపీకి నీటిని విడుదల చేయాలని కృష్ణా రివర్​మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్​ఎంబీ) ఆదేశాలిచ్చింది. సాగర్​ఎడమకాల్వ జోన్–3లోని ఏపీ ఆయకట్టుకు 12 టీఎంసీల జలాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోన్​లోని ఆయకట్టుకు ఇప్పటికే ఏపీ 9.55 టీఎంసీలను వినియోగించుకోగా.. మళ్లీ బోర్డు నీటిని విడుదల చేయనుంది. తమకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు15.86 టీఎంసీలు అవసరమని, జలాలు విడుదల చేయాలని బోర్డుకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది.

Related posts

25వేల కేజీల డ్రగ్స్.. సంధ్య ఆక్వా పరిశ్రమలో సీబీఐ దాడులు..

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

TV4-24X7 News

పూసుగూడెం భూమి రిజిస్ట్రేషన్‌కి లంచం – ఏసీబీ ఉచ్చు బారిన బానోత్‌ శ్రీనివాస్ నాయక్‌..

TV4-24X7 News

Leave a Comment