Tv424x7
Andhrapradesh

అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్ ?

: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడ్ని దౌర్జన్యంగా తీసుకెళ్లారంటూ చింతమనేని, అతని అనుచరులపై పెదవేగి పోలీస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అయితే చింతమనేని ప్రస్తుతం బెంగళూరుకు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. ఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Related posts

హెచ్.అర్.సి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎనికైనా బడ్డుకొండ రాజేష్

TV4-24X7 News

మార్చిలోనే ఏపీ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు: మంత్రి బొత్స

TV4-24X7 News

ఏపీలో కాకరేపుతున్న పోస్టల్ పంచాయితీ, అర్ధరాత్రి తర్వాతే మొత్తం ఫలితాలు!

TV4-24X7 News

Leave a Comment