ఏపీలో ఎన్నికలు ముగియగానే సీఎం జగన్ లండన్కు వెళ్లారు. ఆయన సోదరి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా అమెరికాలో ఉన్న కుమారుడు రాజారెడ్డి వద్దకు వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం విజయలక్ష్మి కూడా రాజారెడ్డి వద్దే ఉన్నారు. జూన్ 2వ తేదీన ఆమె విజయమ్మతో కలిసి ఇండియాకు వస్తారని తెలుస్తోంది.

previous post