దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం ఉందని India Today Axis My India తెలిపింది. ఎంఐఎం కంచుకోటలో ఈసారి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీ లత మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలిపింది. చివరికి మాధవీ లతనే గెలుపు వరించే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీకి 11-12 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే.

next post