Tv424x7
Andhrapradesh

ఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్?

ఏపీ : అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి ఉంది.

Related posts

ఏపీలో హింసాత్మక ఘటనలు.. రంగంలోకి సిట్

TV4-24X7 News

మ‌హానాడు చూశాక‌.. వైసీపీలో మార్పులు త‌ప్ప‌వా..!

TV4-24X7 News

ఫేక్ ఐడీలతో ఇండియాలోకి ఎంటరైన బంగ్లాదేశ్ జంట

TV4-24X7 News

Leave a Comment