Tv424x7
Andhrapradesh

RBI మానిటరీ పాలసీపై ఇన్వెస్టర్ల ఫోకస్

ఎన్నికల ఫలితాలతో ఒడుదొడుకులకు గురై మళ్లీ మార్కెట్లు కోలుకుంటున్న వేళ ఇన్వెస్టర్ల దృష్టి ఇప్పుడు RBI మీద పడింది. మానిటరీ పాలసీ నిర్ణయాలను ఆర్బీఐ వెల్లడించనుండటమే ఇందుకు కారణం. ద్రవ్యోల్భణం తగ్గి, జీడీపీ వృద్ధిపై ఆర్బీఐ అంచనా పెంచితే అది తమకు సానుకూలంగా మారొచ్చని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఇక వడ్డీ రేట్లను మరోసారి ఆర్బీఐ 6.5 శాతానికి పరిమితం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts

అత్తింటి ఆస్తిపై అల్లుడి కన్ను.. సిని ఫక్కీలో బావ మరిది ని హత్య! చేసిన బావ.. సీన్ కట్‌చేస్తే పోలీసుల దర్యాప్తు లో ఊహించని ట్విస్ట్..

TV4-24X7 News

ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్..

TV4-24X7 News

జగన్‌.. ఒక రాజకీయ వ్యాపారి

TV4-24X7 News

Leave a Comment