Tv424x7
Andhrapradesh

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

అమరావతి :-టీడీపీ పార్ల‌మెంటు డిప్యూ టీ ఫ్లోర్ లీడ‌ర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి ఎంపిక‌ య్యారు. దీంతో ఆమె అభిమానులు హ‌ర్హం వ్య‌క్తం చేస్తున్నారు. శ‌బ‌రికి ఈ అవ‌కాశం ఇవ్వ‌ డంపై సీఎం చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌తలు తెలుపుతు న్నారు. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పోచా బ్ర‌హ్మా నంద రెడ్డిపై బైరెడ్డి శ‌బ‌రి విజ‌యం సాధించారు..

Related posts

*విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాలు స్వాధీనం*

TV4-24X7 News

దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదు అన్నట్టు, వ్యవహరిస్తున్న కంచికచర్ల విద్యుత్ శాఖ సబ్ స్టేషన్ అధికారి (ఏఇ)

TV4-24X7 News

లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

TV4-24X7 News

Leave a Comment