Tv424x7
Andhrapradesh

టీడీపీ పార్ల‌మెంటు డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్‌గా బైరెడ్డి శ‌బ‌రి

అమరావతి :-టీడీపీ పార్ల‌మెంటు డిప్యూ టీ ఫ్లోర్ లీడ‌ర్‌గా నంద్యాల ఎంపీ బైరెడ్డి శ‌బ‌రి ఎంపిక‌ య్యారు. దీంతో ఆమె అభిమానులు హ‌ర్హం వ్య‌క్తం చేస్తున్నారు. శ‌బ‌రికి ఈ అవ‌కాశం ఇవ్వ‌ డంపై సీఎం చంద్ర‌బాబుకు కృత‌జ్ఞ‌తలు తెలుపుతు న్నారు. తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి పోచా బ్ర‌హ్మా నంద రెడ్డిపై బైరెడ్డి శ‌బ‌రి విజ‌యం సాధించారు..

Related posts

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న విల్లూరి భాస్కర్ రావు మరియు బొత్స రామ్ రెడ్డి

TV4-24X7 News

పింఛన్ అనర్హుల ఏరివేతకు మార్గదర్శకాలు

TV4-24X7 News

దసరా ఉత్సవాలు రాట ముహర్తం కార్యక్రమం లో పాల్గొన్న విల్లూరి

TV4-24X7 News

Leave a Comment