Tv424x7
Andhrapradesh

కలపాకలు ప్రాంతంలో కార్పొరెటర్ విల్లూరి భాస్కరరావు పర్యటన

విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో వార్డు పర్యటన నిమిత్తం కలపాకలు ప్రాంతం అంత కూడా గుడ్ మార్నింగ్ శనివారం అనే ప్రోగ్రాం లో భాగంగా ఈరోజు కలపాకలు ప్రాంతం లో అంతా 35 వ వార్డ్ కార్పొరెటర్ విల్లూరి భాస్కర రావు పర్యటన చేసి వీధిలో త్రాగునీరు నూజివీడు కాలువలు షీట్ లైట్లు రోడ్లు మరమ్మతులు సంబంధిత వాటిపై సమస్యలను ప్రజలకు అడిగి తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కారం చేయవలసిందిగా సంబంధిత జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగినది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 35వ అధ్యక్షులు బొత్స రామిరెడ్డి జనసేన పార్టీ 35 వ వార్డు అధ్యక్షుడు లంక త్రినాథ్ మరియు టిడిపి నాయకులు జనసేన నాయకులు పాల్గొని వార్డు పర్యటన చేయడం జరిగినది.

Related posts

కూటమిలోకి ఎంట్రీ లేకనే వాసుపల్లి కొత్త డ్రామా మానసిక ఆస్పత్రిలో చికిత్స అవసరం

TV4-24X7 News

చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్

TV4-24X7 News

వైకాపా శ్రేణులారా…? కాంగ్రెస్ లోకి తిరిగి రండి. జగన్ ఓటమి పక్క

TV4-24X7 News

Leave a Comment