Tv424x7
Telangana

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యశంషాబాద్ లోని ఆర్ బి నగర్ లో పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి. కర్ణాటక బీదర్ కు చెందిన ప్రియాంక (26) తన కూతురు కొడుక్కి విషయమిచ్చి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అద్విక్ (2 ) కూతురు ఆరాధ్య (7 నెలలు) . విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పిల్లలను నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు

Related posts

సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: హ‌రీష్‌రావు

TV4-24X7 News

బస్సు దగ్ధం 15 మంది సజీవ దహనం

TV4-24X7 News

ఉపాధ్యాయులతోనే సమగ్ర ఇంటింటి కులగణన.. భట్టి కీలక వ్యాఖ్యలు..!!

TV4-24X7 News

Leave a Comment