పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యశంషాబాద్ లోని ఆర్ బి నగర్ లో పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లి. కర్ణాటక బీదర్ కు చెందిన ప్రియాంక (26) తన కూతురు కొడుక్కి విషయమిచ్చి ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అద్విక్ (2 ) కూతురు ఆరాధ్య (7 నెలలు) . విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పిల్లలను నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. ఆరాధ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు

next post