Tv424x7
Telangana

ఎల్లుండి స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపు

నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు జులై 4న దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. ఎన్టీఏను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని, దీనిపై పార్లమెంట్ లో ప్రధాని మోడీ చర్చించి న్యాయం చేయాలని కోరాయి.

Related posts

రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు..!!

TV4-24X7 News

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు

TV4-24X7 News

పేకాట ఆడుతున్న తెలంగాణ మహాలక్ష్మిలు అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment