Tv424x7
Andhrapradesh

కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి

ఆంధ్ర ప్రదేశ్ :కృష్ణా జిల్లాకు విజయవాడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు దివంగత వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని కాపు ఐక్యవేదిక సీఎం చంద్రబాబును కోరింది. జులై 4న రంగా జయంతి సందర్భంగా నామకరణ విషయాన్ని ప్రకటించాలని కోరింది.కాపు-కమ్మ కులం మైత్రి మరింత బలపడాలన్న, టిడిపిని కాపుల భవిష్యత్తు మరింత విశ్వసించాలన్న ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఈ ఐక్యవేదిక సంఘం సీఎంకు విజ్ఞప్తి చేసింది.

Related posts

గర్భిణి స్త్రీల కు ఆటో ఉచితం

TV4-24X7 News

పోతురాజు, మల్లెలమ్మ తల్లి, భైరవ కొండయ్య స్వామి దేవాలయ నిర్మాణ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవం

TV4-24X7 News

అగ్రికల్చర్ ఆఫీసర్ (AO) లక్ష్మీ ప్రసన్నకి రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

TV4-24X7 News

Leave a Comment