Tv424x7
AndhrapradeshTelangana

చంద్రబాబు ముందు రేవంత్ డిమాండ్ ఇదే!

భద్రాచలం నుంచి APలో కలిసిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని CM రేవంత్ చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది.

ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు పంచాయతీలను అడిగినట్లు సమాచారం.

దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని TG సర్కారు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

అలాగే HYDలోని కొన్ని భవనాలు తమకు కేటాయించాలని AP ప్రభుత్వం అడగ్గా.. రేవంత్ సర్కారు తిరస్కరించినట్లు సమాచారం.

Related posts

ఢిల్లీకి విడివిడిగా రేవంత్, భట్టి.. ఎవరికి వారు వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి?

TV4-24X7 News

కాక పుడుతున్న ఏపీ రాజకీయాలు…ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్సయిందా.? ఈసీ కీలక ఆదేశాలు..

TV4-24X7 News

కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతోత్సవ వేడుకలు

TV4-24X7 News

Leave a Comment