Tv424x7
Andhrapradesh

YCP మాజీ ఎంపీకి బిగ్ షాక్

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు చెందిన భవనాలకు అనుమతులు లేవని అధికారులు నోటీసులు ఇచ్చారు. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు.

Related posts

: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

వైద్య ఖర్చులకు వాసుపల్లి రూ.5వేల సాయం

TV4-24X7 News

నూతన వదువుకు ఐదు వేలు బహుమతిగా అందించిన వాసుపల్లి

TV4-24X7 News

Leave a Comment