వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్కు బిగ్ షాక్ తగిలింది. అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు చెందిన భవనాలకు అనుమతులు లేవని అధికారులు నోటీసులు ఇచ్చారు. వారంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు.

previous post