Tv424x7
National

శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

ఈనెల 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడ్డట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు.

Related posts

ఎన్నికల్లో తప్పుడు సమాచారానికి చెక్‌.. ఈసీతో గూగుల్‌ జట్టు

TV4-24X7 News

చెవికి బ్యాండేజీలతో సపోర్ట్..

TV4-24X7 News

దేశవ్యాప్తంగా పలు కాలేజీలు, పాఠశాలలు నేడు సెలవు ఇచ్చాయి.

TV4-24X7 News

Leave a Comment