Tv424x7
National

శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

ఈనెల 27 నుంచి టీ20 సిరీస్, ఆగస్ట్ 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్నాయి. శ్రీలంక పర్యటనకు భారత జట్లను బీసీసీఐ ఇవాళ ప్రకటించే అవకాశముంది. బుధవారమే జట్లను ఎంపిక చేయాల్సి ఉండగా.. సెలక్షన్ కమిటీ సమావేశం నేటికి వాయిదా పడ్డట్లు సమాచారం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి జట్టును ఎంపిక చేయనున్నారు.

Related posts

జనగణన ప్రీ-టెస్ట్‌కు రంగం సిద్ధం

TV4-24X7 News

ఐదో పెళ్లికి రెడీ అయిన తండ్రి.. చంపిన కొడుకు..

TV4-24X7 News

SRH vs PBKS.. పైచేయి ఎవరిది..?

TV4-24X7 News

Leave a Comment