Tv424x7
Andhrapradesh

జీవీఎంసీ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విల్లూరి

విశాఖపట్నం జీవీఎంసీ నగర కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవీఎంసీ కమిషనర్ ని విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు కలిసి విశాఖపట్నం 35 వార్డు ప్రజల తరఫునుంచి స్వాగతిస్తూ ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో విశాఖపట్నం నూతన కమిషనర్ గారి ద్వారా సర్వాంగ సుందరంగా గ్రీనరీ విశాఖ గా మారాలని పొల్యూషన్ నుంచి అలాగే యూజీడి డ్రైనేజీ వ్యవస్థ లు మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు.

Related posts

ఫీజు రాయితీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఏపీజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లి శ్రీనివాసులు నాయుడు

TV4-24X7 News

త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు

TV4-24X7 News

ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు

TV4-24X7 News

Leave a Comment