Tv424x7
Andhrapradesh

శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి దంపతులు కి ఉత్సవ కమిటీ సభ్యులు సన్మానం

టౌన్ కొత్త రోడ్డులో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలు ఈరోజు మహా అన్నదానం కార్యక్రమంతో దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు డీ.హరీష్ , కె.ఈశ్వరమ్మ , ఎస్. రామకృష్ణ , పి.శ్రీధర్ , జె.పరశురాం , ఆర్.వెంకటేష్ , కె. మణికుమార్ , యు.ఆదిలక్ష్మి , జి.సుశీల , ఆలయ ఈఓ టి రాజగోపాల్ రెడ్డి మరియూ గాయత్రి దంపతులని, అర్చకులు సురేష్ బాబుని, ఉత్సవాలని ఘనంగా అందరినీ కలుపుకుంటూ పూర్తిచేసినందుకు ఫ్రూట్స్ బొకే అందించి సాలువా కప్పి సన్మానించారు. ఉత్సవ కమిటీ సభ్యులందరూ వారి పూర్తి సహాయ సహకారాలను అందచేసినందుకు ఆలయ ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలలో ఉత్సవ కమిటీ సభ్యులుగా అవకాశమిచ్చిన దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కి, కమిటీ సభ్యులంతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరియు టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జి సీతంరాజు సుధాకర్ కి, విశాఖ జిల్లా ఉపాధ్యక్షలు కోప్పల రామ్ కుమార్ కి కూడ కమిటీ సభ్యులంతా అభినందనలు తెలిపారు.

Related posts

బాలికపై లైంగిక వేధింపులు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

TV4-24X7 News

దక్షిణ నియోజకవర్గం బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎండీ ముజీబ్ ఖాన్

TV4-24X7 News

తరగతి గదిలో విద్యార్థిని పై అత్యాచారం

TV4-24X7 News

Leave a Comment