Tv424x7
Andhrapradesh

పెరిగిన వంట నూనె ధరలు

💫పెరిగిన వంట నూనె ధరలు వంట నూనెల దిగుమతి సుంకాన్ని 20 శాతంపెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల నూనె ధరలు లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి.పామాయిల్ రూ.100 నుంచి 115, సన్ ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165, పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి 120కిచేరాయి.

Related posts

తారు రోడ్డు పనుల పరిశీలన విల్లూరి

TV4-24X7 News

సుధీర్ రెడ్డిని పరామర్శించిన వై.యస్.అవినాశ్ రెడ్డి

TV4-24X7 News

నంద్యాలలోని సమస్యలన్ని సమూలంగా పరిష్కరిస్తాం

TV4-24X7 News

Leave a Comment