Tv424x7
Andhrapradesh

ఏపీకి మరోసారి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల పర్యటన

ప్రపంచబ్యాంకు, ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు) ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు పలుఅంశాలపై CRDA అధికారులతో వీరు భేటీ కానున్నారు. ప్రాజెక్టు స్వరూపం, మౌలిక వసతులకల్పన, వరద నివారణ, వాతావరణ మార్పులు, భూముల వినియోగం, పేదలకు ఇళ్ల నిర్మాణం,ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లుతెలిసింది.

Related posts

బాబు కాన్వాయ్ వెంట మహిళ పరుగులు….కారు ఆపిన చంద్రబాబు.

TV4-24X7 News

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ని పరిశీలిస్తున్న డీసీపీ -2 తుహిన్ సిన్హా

TV4-24X7 News

రైస్ మిల్లుపై అకస్మిక తనిఖీ

TV4-24X7 News

Leave a Comment