Tv424x7
National

జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ అయిన జోమాటో తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫుడ్​ డెలివరీపై ప్లాట్​ఫామ్ ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇకపై ప్రతి ఆర్డర్​పై రూ.10 చొప్పున వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఇంతకుముందు ఈ ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ.7 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.10 పెంచింది. పండుగ సీజన్‌ సందర్భంగా కస్టమర్లకు తమ సర్వీసుల్ని విజయవంతంగా అందించేందుకు వీలుగా ప్లాట్‌ఫామ్‌ ఫీజును పెంచినట్లు యాప్‌లో పేర్కొంది.

Related posts

ఉగ్రవాదుల జాబితాలోకి నావల్నీ భార్య

TV4-24X7 News

శబరిమల ఆలయం మూసివేయనున్న అధికారులు

TV4-24X7 News

ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం

TV4-24X7 News

Leave a Comment