Tv424x7
Andhrapradesh

తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారం

తిరుపతిలో దారుణం.. మూడున్నరేళ్ల చిన్నారిపై హత్యాచారంతిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడున్నరేళ్ల చిన్నారిపై సుశాంత్(22) అనే దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి మృతదేహాన్ని పూడ్చేశాడు. శుక్రవారం రాత్రి సుశాంత్ తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం బాలికను చంపేసి ఓ పొలంలో పూడ్చిపెట్టాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు సుశాంత్‌ను అరెస్ట్ చేశారు.

Related posts

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌..

TV4-24X7 News

బాధితురాలికి న్యాయం చేయాలి,నిందితుడిని కఠినంగా శిక్షించాలి ప్రజాసంఘాల నిరసన

TV4-24X7 News

సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ ను దక్కించుకున్న టైగర్ పవర్ క్లబ్

TV4-24X7 News

Leave a Comment