Tv424x7
Andhrapradesh

ఘోర ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

కర్నూలు జిల్లా నందవరం మండలం ధర్మాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఏపీలో దీపావళి కానుక.. రూ.2,684 కోట్లు మంజూరు

TV4-24X7 News

జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ చార్జ్ షీట్

TV4-24X7 News

కాశీలో వస్త్ర దానం చేసిన శ్రీ స్వామి వివేకానంద సంస్థ

TV4-24X7 News

Leave a Comment