Tv424x7
National

సుప్రీంకోర్టుకు ముగిసిన సెలవులు

నేటితో సుప్రీంకోర్టుకు వెకేషన్ సెలవులు ముగిశాయి. రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు పనిచేయ నుంది. కాగా, నవంబర్ 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు. నవంబర్ 11న సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు.

Related posts

ఈసారి బీజేపీకి 400 సీట్లు ఖాయం…విజయం తథ్యం

TV4-24X7 News

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

TV4-24X7 News

సోషల్ మీడియా వేదికలకు కేంద్రం వార్నింగ్

TV4-24X7 News

Leave a Comment