Tv424x7
Andhrapradesh

ఏపీ రాజధాని అమరావతి లో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ?

అమరావతి :ఏపీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.రెండు ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. కొండపల్లి, మూలపాడుతో పాటు రాజధాని ప్రాంతాల్లో కూడా స్థలాన్వేషణ చేస్తోంది. దీని బాధ్యత ను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నికిఅప్పగించింది. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.

Related posts

ఏపీలో నేటి నుంచే ‘స్లాట్ బుకింగ్’ సేవలు

TV4-24X7 News

పేకాట ఆడుతున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న దువ్వాడ పోలీసులు

TV4-24X7 News

అనాధ శవానికి అంత్యక్రియలు చేయించిన పిల్లి గోవింద్ రాజు

TV4-24X7 News

Leave a Comment