Tv424x7
Andhrapradesh

రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎస్సై నరసింహారావు…

కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, అనుమానాస్పద వ్యక్తులకు ఎస్సై నరసింహారావు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేక అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అట్టి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనునిత్యం కంభం మండలం పోలీసు నిఘాలోనే ఉంటుందని ఈ సందర్భంగా అన్నారు…_

Related posts

కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

TV4-24X7 News

నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ

TV4-24X7 News

బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరాం: సీతారాం నాయక్, జలగం, సైదిరెడ్డి

TV4-24X7 News

Leave a Comment