Tv424x7
National

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే: కర్ణాటక సీఎం

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు హామీలు రాష్ట్ర ఖజానాపై భారం మోపుతున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అంగీకరించారు. అయితే, ఈ కార్యక్రమాలను నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. “అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.20 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించగా.. అందులో రూ.56వేల కోట్లు గ్యారంటీలకు, మరో రూ.60వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం కేటాయించాం. ఈ క్రమంలో రాష్ట్ర ఖజానాపై భారం పడటం సాధారణం’’ అని సీఎం పేర్కొన్నారు.

Related posts

పాతికేళ్ల పాటు డీలిమిటేషన్ వద్దన్న స్టాలిన్ కూటమి !

TV4-24X7 News

ఏడు విడతల్లో పోలింగ్‌.. మార్చిలో ఎన్నికల షెడ్యూల్‌!

TV4-24X7 News

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

TV4-24X7 News

Leave a Comment