Tv424x7
Andhrapradesh

పోసాని కృష్ణమురళిపై ఎస్పీకి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి జనసేన నేతలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. 2022లోనే ఫిర్యాదు చేశామని, కానీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కోర్టుకు వెళ్లామని తెలిపారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నారు.

Related posts

మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు.*

TV4-24X7 News

పెరిగిన వంట నూనె ధరలు

TV4-24X7 News

ఏపీ రాజధానిపై ఆర్‌బీఐ స్పందన !

TV4-24X7 News

Leave a Comment