Tv424x7
Andhrapradesh

పోసాని కృష్ణమురళిపై ఎస్పీకి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి జనసేన నేతలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. 2022లోనే ఫిర్యాదు చేశామని, కానీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కోర్టుకు వెళ్లామని తెలిపారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నారు.

Related posts

: నేటి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలకు బ్రేక్‌ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

చంద్రబాబు, లోకేశ్ ఫెయిల్: వై.యస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

TV4-24X7 News

Leave a Comment