Tv424x7
Andhrapradesh

పోసాని కృష్ణమురళిపై ఎస్పీకి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి జనసేన నేతలు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. 2022లోనే ఫిర్యాదు చేశామని, కానీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కోర్టుకు వెళ్లామని తెలిపారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదన్నారు.

Related posts

పేద‌ల బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా ప‌టిష్ట నిఘా..

TV4-24X7 News

సోమ, మంగళవారాల్లో పిఠాపురంలో పవన్ పర్యటన.. షెడ్యూల్

TV4-24X7 News

గుజరాత్ లో మంగళ సూత్రాలు తెంచలేదా..? ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు

TV4-24X7 News

Leave a Comment