Tv424x7
Andhrapradesh

సచివాలయ కార్యదర్శులు టైం పాస్చేస్తున్నారు: ఎమ్మెల్యే

కడప: సచివాలయ కార్యదర్శులు టైం పాస్చేస్తున్నారు: ఎమ్మెల్యే రెండవ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో కడప ఎమ్మెల్యే మాధవి, సచివాలయ వ్యవస్థలో మహిళా కార్యదర్శుల గురించి మాట్లాడుతూ.. వారి బాధ్యతలు ఏంటో వారికి తెలియదని పేర్కొన్నారు. వారి వద్ద ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, వారు జిరాక్స్ మెషీన్ లో పేపర్లు పెట్టుకుంటూ టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో సచివాలయ ప్రక్షాళన అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.

Related posts

నంద్యాలలోని సమస్యలన్ని సమూలంగా పరిష్కరిస్తాం

TV4-24X7 News

ఈ నెల 27నే ఎన్నికల ప్రచారాలు ప్రారంభించనున్న పార్టీలు

TV4-24X7 News

ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం- ఆళ్లగడ్డ కాంగ్రెస్ ఇంచార్జి చాకలి పుల్లయ్య

TV4-24X7 News

Leave a Comment