Tv424x7
Andhrapradesh

బీహార్ రాష్ట్రానికి చెందిన యువతిని రక్షించి తల్లితండ్రులకు అప్పగించిన విశాఖ నగర పోలీసులు

విశాఖపట్నం కంచరపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం మతి స్థిమితం లేని యువతి రోడ్డు పై దిక్కుతోచని స్థితిలో పడుకొని ఉండటం గమనించి, తన వివరాలు అడిగి, మానసిక సంరక్షణ గృహంలో చేర్పించి, తన తల్లితండ్రుల చెంతకు చేరుస్తామని భరోసా కల్పించారు. అందులో బాగంగా సదరు యువతి తల్లితండ్రుల ఆచూకీ కనుగొని, వారిని బీహార్ నుంచి రప్పించి ఈ రోజు క్షేమంగా వారికి అప్పగించడమైనది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కంచరపాలెం పోలీసులను అభినందించారు.

Related posts

మాలధారణ భక్తుల అన్నదానానికి వాసుపల్లి రూ. 10 వేలు విరాళం

TV4-24X7 News

ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ

TV4-24X7 News

వాగ్దానాలు విస్మరించి రైతులను సీఎం జగన్‌ అవమానించారు: పురందేశ్వరి

TV4-24X7 News

Leave a Comment