విశాఖపట్నం పరవాడ శ్రీ మరిడిమాంబ కళ్యాణ మండపంలో వియ్యపు చిన్నా (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు) అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశం లో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ , విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ ఎపి కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోర్స్ ఫెడరేషన్ చైర్మన్ పాల్గొని తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం లో సోమవారం కార్యకర్తలు తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలు సంక్షేమం కోసమే ఈ సభ్యత్వం నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి పెట్టారు. మండలం లో కార్యకర్తలు కి ఏ పని కావాలన్నా నేను చేస్తాను. అలాగే మ్మెల్యే పంచాకర్ల రమేష్ బాబు చేస్తారు. మన అందరం కలిసి మహాకూటమి నేతలు కలిసి నడుద్దాం. అన్ని గ్రామ పంచాయితి లలో పండగ వాతావరణం ఉండేలా సభ్యత్వం నమోదు కార్యక్రమం చేయాలి అని చెప్పారు. ఈ కార్యక్రమం లో శ్రీ పైల జగన్నాథ రావు ( ఎక్స్ జడ్పీటీసీ ), మాసవరపు అప్పల నాయుడు ( ఎక్స్ ఎంపీపీ ), కన్నూరు వెంకట రమణ (సర్పంచ్), ఓమ్మి వెంకటరావు (ఎంపీటీసీ ), సురాడ బంగర్రాజు (ఎంపీటీసీ ),బొండా సన్ని దేముడు (జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు), ఇందల కొండల రావు ( మండల ప్రధాన కార్యదర్శి), కోమటి వెంకట రమణ (మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు), బొండా తాతారావు ( మాజీ సర్పంచ్), మంత్రి రవి ,రాయవరపు దేముడు (మాజీ సర్పంచ్), గోర్లి శ్రీనివాస్ ( ఎక్స్ ఎంపీటీసీ ),సారిపల్లి జోగి నాయుడు ( ఎక్స్ ఎంపీటీసీ ), యాసరపు కనకారవు ( ఎక్స్ ఎంపీటీసీ ) పైలా రామ చంద్ర రావు(మండల సంస్కృతి విభాగం అద్యక్షులు), బంధం వెంకట రమణ,లాలం ఈస్వరరావు ( ex ఎంపీటీసీ ), నకిరెడ్డి చిన్నా రావు (పెందుర్తి బిసి సెల్ అధ్యక్షులు), కూoడ్రపు శ్రీను, ఆర్సి అప్పారావు , శాలపు గోవింద్ ( ఎక్స్ ఎంపీటీసీ ), తేలు చలపతి రావు, గనపర్తి ఈస్వర రావు,జనపాల రాము, సన్ని, వర్రి వసంతరావు,డి ఎం ఆల్ నాయుడు, పులిమంతుల అప్పల రాజు, మోటూరు సూరి బాబు, సాలాపు రమణ, వియ్యపు సూర్యచంద్ర, మొల్లి గంగాధర్, చుక్క తతారావు,మొల్లి బాలాజీ మరియు మండలం లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
