Tv424x7
National

మరో 100 విమానాలు కొనుగోలు చేయనున్న ఎయిరిండియా

టాటా గ్రూప్‌కు చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా మరిన్ని విమానాలను కొనుగోలు చేస్తోంది. యూరప్‌కు చెందిన విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు మరో 100 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టినట్లు తెలిపింది. ఇందులో 10 వైడ్‌బాడీ ఏ350 విమానాలు కాగా.. 90 నారోబాడీ ఏ320 తరగతికి చెందిన విమానాలు ఉన్నాయి. గతేడాది ఎయిర్‌బస్, బోయింగ్‌కు కలిపి 470 విమానాల కోసం చేసిన ఆర్డర్‌కు ఇది అదనం.

Related posts

యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు.. 11 మందిపై దేశ ద్రోహం కేసు..

TV4-24X7 News

కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య

TV4-24X7 News

అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ కన్నుమూత

TV4-24X7 News

Leave a Comment