Tv424x7
Andhrapradesh

ఏపీలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్లో స్వల్ప మార్పు

ఏపీ రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు ప్రకటించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశముంది. మార్చి 31న సోషల్ స్టడీస్ ఎగ్జామ్ రోజున ప్రభుత్వం కేలండర్లో రంజాన్ హాలిడేగా పేర్కొంది. ఒకవేళ 31న నెలవంక కనపడి పండగవస్తే ఏప్రిల్ 1న ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగసంచాలకులు శ్రీనివాసులు రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Related posts

YCP మాజీ ఎంపీకి బిగ్ షాక్

TV4-24X7 News

2024 ఎన్నికల తర్వాత పారిపోయేందుకు చంద్రబాబు, పవన్‌ సిద్ధం- మంత్రి అంబటి

TV4-24X7 News

ప్రశాంతంగా ఉండండి… అల్లర్లు, గొడవలకు దూరంగా ఉండండి:- సి.ఐ నరేంద్ర రెడ్డి

TV4-24X7 News

Leave a Comment