Tv424x7
Andhrapradesh

ఏపీ వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 40 విజిలెన్స్ అధికారుల బృందాలు ఎరువుల దుకాణాలు, గిడ్డంగులపై ఒకేసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎరువులను అధిక ధరకు అమ్ముతున్నట్లు, లైసెన్సులు లేకుండా విక్రయాలు, తూకాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రాష్ట్రవ్యాప్తంగా దాడులు ఇలాగే కొనసాగుతాయని విజిలెన్స్ DG ప్రకటించారు.

Related posts

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

TV4-24X7 News

ఇడుపులపాయలో పులివెందుల నేతలతో సీఎం జగన్‌ భేటీ

TV4-24X7 News

రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 వేల దొంగ పెన్షన్లు

TV4-24X7 News

Leave a Comment