Tv424x7
Andhrapradesh

ఏపీలో అపార్ గుర్తింపు 62 శాతం పూర్తి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 62 శాతం మంది విద్యార్థులకు అపార్ గుర్తింపు సంఖ్య జారీ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 1వ తరగతి 12వ తరగతి విద్యార్ధులకు ఈ అపార్ గుర్తింపు సంఖ్య కేటాయిస్తుంది. మొత్తం 74.23 లక్షల మంది విద్యార్ధుల్లో 46.64 లక్షల మందికి ఇప్పటివరకు అపార్ సంఖ్యను జారీ చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఇప్పటివరకు 184 పాఠశాలల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

Related posts

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం

TV4-24X7 News

అయ్యప్పలకు అన్నసమారాధన

TV4-24X7 News

ఫీజు రాయితీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన ఏపీజెయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లి శ్రీనివాసులు నాయుడు

TV4-24X7 News

Leave a Comment