Tv424x7
Andhrapradesh

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు?

ఏపీలో వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్

అమరావతి :ఏపీ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది. వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్లైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది. అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగించనుంది.

Related posts

మత్స్యకార సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు తో సమావేశమైన వాసుపల్లి జానకిరామ్

TV4-24X7 News

చదువుకున్న పాఠశాలకు తమ వంతు సహాయం చేసిన పూర్వపు విద్యార్థులు

TV4-24X7 News

కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!

TV4-24X7 News

Leave a Comment