Tv424x7
National

విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.

నాగ్పూర్ నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని తిరిగి నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 272మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

Related posts

జైలులో ముంబై బాంబు పేలుళ్ల దోషి హత్య

TV4-24X7 News

కొత్త ఈసీల నియామకాలపై స్టే విధించలేం’: సుప్రీం

TV4-24X7 News

అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

TV4-24X7 News

Leave a Comment