Tv424x7
Andhrapradesh

మంచినీటి కొసం రొడ్డెక్కిన మహిళలు….

మంచినీటి కొసం రొడ్డెక్కిన మహిళలు…. భారిగా ట్రాఫిక్ జాం…

ప్రకాశంజిల్లా పొదిలి బాప్టిస్ట్ పాలెం వాసులు మంచినీటి కొసం రొడ్డెక్కారు…

గత వారం రొజులుగా వాడుక నీరు,మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మహిళలలు ఆవేదన వెలిబుచ్చారు..

ఒంగొలు కర్నూలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది..

దాదాపు కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పొయాయి.

విషయం తెలుసుకున్న ఎస్సై వేమన సంఘటన స్దలానికి చేరుకొని మహిళలలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts

ప్రతి ఆహార వ్యాపారి పోస్టాక్ శిక్షణా సర్టిఫికేషన్ పొంది ఉండాలి : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హరిత రాయల్

TV4-24X7 News

రాజంపేటలో TDP, YCP కార్యకర్తల మధ్య ఘర్షణ

TV4-24X7 News

క్రైస్తవ సోదర, సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రిస్మస్‌ శుభాకాంక్షలు

TV4-24X7 News

Leave a Comment