Tv424x7
Andhrapradesh

మంచినీటి కొసం రొడ్డెక్కిన మహిళలు….

మంచినీటి కొసం రొడ్డెక్కిన మహిళలు…. భారిగా ట్రాఫిక్ జాం…

ప్రకాశంజిల్లా పొదిలి బాప్టిస్ట్ పాలెం వాసులు మంచినీటి కొసం రొడ్డెక్కారు…

గత వారం రొజులుగా వాడుక నీరు,మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మహిళలలు ఆవేదన వెలిబుచ్చారు..

ఒంగొలు కర్నూలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది..

దాదాపు కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పొయాయి.

విషయం తెలుసుకున్న ఎస్సై వేమన సంఘటన స్దలానికి చేరుకొని మహిళలలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో నాకు టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారు.. అసత్య ప్రచారంతో శునకానందం పొందుతున్నారు :- మంత్రి రోజా

TV4-24X7 News

విశాఖలో మూడు రోజుల పాటు “సేనతో సేనాని”

TV4-24X7 News

విఎంఆర్ డిఎ విశ్వనాథన్ బాధ్యతల స్వీకరణ

TV4-24X7 News

Leave a Comment