Tv424x7
National

నక్సలైట్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్……

దేశంలో నక్సలైట్ల సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. నక్సలైట్లను అంతమొందించే వరకూ మోడీ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోదని ఆయన స్పష్టం చేశారు.

అమిత్ షా మాట్లాడుతూ – “నక్సలైట్లు లొంగిపోయి ప్రాణాలను కాపాడుకోవాలా? లేక భద్రతా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోవాలా? అనేది వారే నిర్ణయించుకోవాలి” అని అన్నారు.

దేశ ప్రజల భద్రత, అభివృద్ధి కోసం నక్సలైట్ల మూలం పూర్తిగా నిర్మూలించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

నక్సలైట్ల సమస్యను శాశ్వతంగా అంతం చేసే దిశగా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని అమిత్ షా వెల్లడించారు.

Related posts

మేటా ఏఐ – సోషల్ మీడియా వినియోగాన్ని మలుపుతిప్పనున్నదా?

TV4-24X7 News

ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు.. ఉద్యోగులకు కేంద్రం కొత్త రూల్స్‌

TV4-24X7 News

ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలించేందుకు వెళ్తున్న మరో హెలికాప్టర్..

TV4-24X7 News

Leave a Comment