Tv424x7
Andhrapradesh

పట్టపగలు దొంగతనాలు – ఆరుగురు అరెస్ట్.

కడప జిల్లా, కలసపాడు మండలం:
మహానందిపల్లి, ముద్దంవారిపల్లి గ్రామాల్లో పట్టపగలు ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడిన సంఘటన కలకలం రేపింది. ఈ కేసులో కలసపాడు పోలీసులు చర్యలు తీసుకొని ఐదు మంది మహిళలు, ఒక యువకుడుతో కూడిన మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, వీరంతా కలిసి రెండు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇంటి యజమానులు ఇంట్లో లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఆస్తులు అపహరించారు. స్థానికుల ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన ఎస్‌ఐ వారు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది.


Related posts

,వివేకానంద సంస్థ నిర్వహించిన భారీ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంస్థ వారిని అభినందిస్తున్న సీతం రాజు సుధాకర్

TV4-24X7 News

ఏపీ మున్సిపల్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ వర్కర్ల వేతనం పెంపు

TV4-24X7 News

దళిత విద్యార్థి జేమ్స్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

TV4-24X7 News

Leave a Comment